ముఖ్యమైన వ్యక్తులు -సమాధులు
1. మహాత్మాగాంధీ -రాజఘాట్
2. జవహర్లాల్ నెహ్రు -శాంతి వనం
3. ఇందిరాగాంధీ -శక్తి స్థల్
4. రాజీవ్ గాంధీ -వీర భూమి
5. B R అంబేద్కర్ -చెయతన్య భూమి
6. మొరార్జీ దేశాయ్ -అభయ్ ఘాట్
7. లాల్ బహదూర్ శాస్త్రి -విజయ్ ఘాట్
8. చౌదరి చరణ్ సింగ్ -కిసాన్ ఘాట్
9. జగజ్జీవన్ రామ్ -సమత స్థల్
10. గుల్జారీలాల్ నందా -నారాయణ్ ఘాట్
11. శంకర్ దయాల్ శర్మ -కర్మ భూమి
12. జ్ఞాని జైల్ సింగ్ -ఏక్తా స్థల్
No comments:
Post a Comment